Wednesday Jan 20,2021
తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న ఆరోగ్య కార్యకర్త మృతి చెందడం సంచలనంగా మారింది. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మరణించడంతో జిల్లా ఏఈఎఫ్ఐ ఆరోగ్య కార్యకర్త మృతికి ...
read more
|
Wednesday Jan 20,2021
చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలం ఎంపర్ల కొత్తూరుకి చెందిన గాయత్రి అనే యువతిని కిరాతకంగా పొడిచి చంపిన ప్రేమోన్మాది ఢిల్లీ బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న గాయత్రిని కత్తితో పొడిచి తూర్పుపల్లి అడవుల్లోకి ...
read more
|
Wednesday Jan 20,2021
భారత షట్లర్ బి సాయి ప్రణీత్ కరోనా కారణంగా థాయిలాండ్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్ కు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని 10 రోజుల ...
read more
|
Wednesday Jan 20,2021
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గజేంద్రసింగ్ షెకావత్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఉదయ్ పూర్ జిల్లా వల్లభ్ నగర్ ...
read more
|
Wednesday Jan 20,2021
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పింక్ డైమండ్ అదృశ్యం వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పింక్ డైమండ్ ఎక్కడుందో తేల్చాలని దాఖలైన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ...
read more
|
Wednesday Jan 20,2021
చైనా కంపెనీ అలీబాబా వ్యవస్థాపకుడు, బిలియనీర్ జాక్మా దాదాపు మూడు నెలలుగా కనిపించకుండా పోయారు. గతేడాది నవంబర్ నెలలో చైనా బ్యాంకుల తీరును ఎండగట్టిన నాటి నుంచి జాక్ మా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ...
read more
|
Wednesday Jan 20,2021
పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లా ధూప్గురి పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బండరాళ్లతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి వాహానాలపై పడడంతో 13 మంది మరణించారు, మరో 18 మంది గాయపడ్డారు. మంగళవారం ...
read more
|
Tuesday Jan 19,2021
ప్రేమోన్మాది దాడిలో మరో యువతి ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఎంపరాళ్ల కొత్తూరు వద్ద గాయత్రి అనే యువతి గొంతు కోసి ఢిల్లీ బాబు అనే యువకుడు పరారయ్యాడు. రక్తపు ...
read more
|
Tuesday Jan 19,2021
గబ్బా వేదికగా జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్టు మ్యాచ్లో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసి బోర్డర్-గవాస్కర్ సిరీస్ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. 1988 తర్వాత బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో తొలిసారి కంగారులకు ...
read more
|
Tuesday Jan 19,2021
గుడివాడ టూ టౌన్ పిల్లి ఎస్ఐ విజయ్కుమార్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని విజయ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ కుమార్ మృతికి వివాహేతర సంబంధమే ...
read more
|