• తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రియ దంపతులు

    సినీ నటి శ్రీయ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భర్త ఆండ్రూతో పాటు వీఐపీ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న శ్రియ దంపతులను రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు  ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు...