• అమెరికాలో రక్తపుమడుగులో భారత దంపతుల జంట

    అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. న్యూజెర్సీలో భారత దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దంపతులు రక్తపు మడుగులో పడి ఉండగా, వారి నాలుగేళ్ల చిన్నారి బాల్కనీలో వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించింది. అది...