అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ కర్ణాటక రాష్ట్రంలోని పరప్పర అగ్రహర జైలు నుండి విడుదల అయ్యారు. అవినీతి కేసులో శశికళ నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించింది. ఈ శిక్ష నేటితో పూర్తి అయింది. ఈ మేరకు జైలు అధికారులు ఆమెకు పత్రాలను అందించారు.
2017 ఫిబ్రవరిలో అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన శశికళ కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడి బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చేరారు. జనవరి 20వ తేదీ నుంచి ఆమె కరోనా చికిత్స పొందుతున్నారు. ఈ ...
read more>>
|
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచింది. జనరల్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజనల్ స్కోర్తో పాటు పలు కేటగిరిల్లో ఈ చిత్రం పోటీ పడబోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 25న లాస్ ఏంజిల్స్లో ఆస్కార్స్ వేడుక జరగనున్నది.
సూరారై పొట్రు సినిమా ఆస్కార్ రేసుకు ఎంట్రీ అయినట్లు ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండియన్ తన ట్విట్టర్ ద్వారా ...
read more>>
|
కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ రత్నం, నవీన్చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న అర్థ శతాబ్దం. రవీంద్ర పుల్లె దర్శకత్వం ఈ చిత్రానికి వహిస్తున్నాడు. ఆర్ఎస్ క్రియేషన్స్-24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సుహాస్, శుభలేక సుధాకర్ సాయికుమార్, రాజారవీంద్ర, కృష్ణ ప్రియ, ఆమని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అర్థ శతాబ్దం చిత్రం యొక్క టీజర్ బయటికొచ్చింది. టీజర్లో న్యాయం ధర్మం అవుతుంది కానీ ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు. యుద్ధమే ధర్మం కానప్పుడు ...
read more>>
|
మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ విడుదల తేదీ ఖరారైంది. కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఉప్పెన చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం చిత్రబృందం ప్రకటించింది.
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయిచంద్, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం నుంచి విడుదలైన నీ కన్ను నీలిసముద్రం పాట సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇటీవలే ప్రేక్షకుల ...
read more>>
|
తమిళనాడులో ప్రియుడికి ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా అతన్ని ఓ మైనర్ బాలిక పెళ్లి చేసుకున్న ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. చెన్నై నగరంలో వెలుగులోకోచ్చిన ఈ ప్రేమ వ్యవహారం పోలీసులకి కూడా పెద్ద తలనొప్పిగా మారింది.
వివరాల్లోకి వెళ్తే... కన్నియకుమారి జిల్లాలో ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక నాగర్కోయిల్లో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువు తోంది. ఈ మైనర్ బాలిక ఒక ఆటో డ్రైవర్ ప్రేమలో పడి అతడిని పెళ్లి ...
read more>>
|
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా టీజర్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న స్వయంగా చిరంజీవి గారే కొరటాలను టీజర్ అప్డేట్ అడుగుతూ మీమ్ రూపంలో ఓ పోస్టర్ వదిలారు. జనవరి 27 ఉదయం 10 గంటలకు మెగాస్టార్ ‘ఆచార్య’ టీజర్ అప్డేట్ రానుందని కొరటాల చెప్పాడు.
ఇప్పుడు చెప్పినట్లుగానే ఆచార్య టీజర్ పై చిత్రయూనిట్ కీలక అప్డేట్ ఇచ్చేసింది. జనవరి 29వ తేదీ సాయంత్రం 4 గంటల ...
read more>>
|
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఓ ట్రక్కు జీపును ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కుటుంబం జీపులో ప్రముఖ ఆలయం ఖాటూశ్యామ్ జీ దర్శనం చేసుకుని స్వస్థలానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. జీపు వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు ...
read more>>
|
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన అభిమానులను కుటుంబసభ్యుల్లా చూసుకుంటాడు. అభిమానులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారికి సాయం చేయడానికి ఎంతదూరమైనా వెళ్ళే హీరోల్లో సూర్య ఒకడు. తాజాగా సూర్య తన అభిమాని పెళ్లికి హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆలిండియా సూర్య ఫ్యాన్స్ క్లబ్ సభ్యుడు హరి పెళ్లికి సూర్య హాజరై సందడి చేశారు.
ఆలిండియా సూర్య ఫ్యాన్స్ క్లబ్ సభ్యుడు హరి పెళ్లి ఇటీవల తన స్వగ్రామంలో జరిగింది. హరి పెళ్ళికి హాజరైన సూర్య వధువు మెడలో కట్టే తాళిబొట్టును స్వయంగా ...
read more>>
|
చిత్తూరు జిల్లా మదన పల్లెలో జరిగిన జంటహత్యల కేసులో పోలీసులకు సీసీటీవీలో షాకింగ్ నిజాలు తెలిసాయి. చిన్న కూతురు దివ్యను తల్లి సాయంతో పెద్ద కూతురు అలేఖ్య కొట్టిచంపగా, పెద్ద కూతురు అలేఖ్యను పూజగదిలో తండ్రి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటన జరిగిన ఇంట్లోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఈ నిర్థారణకు వచ్చారు.
వివరాల్లోకివెళితే.. పద్మజ చిన్నకూతురు దివ్యకు ఆదివారం సాయంత్రం ఇంట్లో దెయ్యం కనిపించిందని పలుమార్లు కేకలు పెట్టింది. చెల్లిను చూసి అక్క అలేఖ్య కూడా వింతగా ప్రవర్తించడంతో ...
read more>>
|
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తోంది. దీంతో దర్శకులు, నిర్మాతలు సైతం మల్టీస్టారర్ సినిమాలు రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రౌద్రం రణం రుధిరం, శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా మహాసముద్రం, పవన్-రానా కాంబినేషన్లో అయ్యప్పనుం కోశియుం రిమేక్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోలుగా పాన్ ఇండియా మల్టీస్టారర్ ఉండనుందట. యాత్ర సినిమా తీసి ...
read more>>
|