బీట్రూట్ రసాన్ని తాగడానికి చాలామంది ఇష్టపడరు. కానీ బీట్రూట్ జ్యూస్ లో ఉన్న బెనిఫిట్స్ ను ఒక్కసారి తెలుసుకున్నారంటే దాన్ని తాగకుండా ఉండలేరు. విటమిన్స్, మినరల్స్ తో పాటు ఫోలేట్, లైకోపీన్, ఆంథోసైన్సిస్ వంటివి ఎక్కువగా ఉండే బీట్ రూట్స్ రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బీట్రూట్ను నిత్యం తీనేవారికి గుండె సమస్యలు ఉండవని ఇప్పటికే పరిశోధనలు తేల్చాయి.
- బీట్రూట్ వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. బీట్రూట్ వల్ల రక్తంలో నైట్రేట్ రెట్టింపవుతుంది. దీనివల్ల కండరాలు చురుగ్గా పనిచేస్తాయి.
- రోజూ ఒక గ్లాస్ ...
read more>>
|
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పవర్ ఫుల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న 'సలార్' చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. హోంబలే ఫిలింస్ బ్యానర్పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ భారీ సినిమాలో విలన్ పాత్ర ఎవరిని వరిస్తుందోనని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో విలన్ పాత్ర కోసం జాన్ అబ్రహం, విజయ్ సేతుపతి పేర్లు వినిపించాయి.
తాజాగా సలార్ సినిమాలో విలన్ ను తానేనని కన్నడ నటుడు మధూ గురుస్వామి ప్రకటించాడు. ...
read more>>
|
ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుని విశ్వసుందరిగా నిలిచిన ఐశ్వర్యరాయ్ తన అందచందాలతో బాలీవుడ్ని కొన్నేళ్లపాటూ ఏలింది. దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఐశ్వర్య రాయ్ జూనియర్ బచ్చన్ అభిషేక్ వివాహం చేసుకుని ఆరాధ్య అనే చిన్నారికి జన్మనిచ్చింది. ఐశ్వర్యరాయ్కి ఒక్కతే కూతురు కాగా ఇప్పుడు ఓ 32 ఏళ్ల వ్యక్తి తాను ఐశ్వర్యరాయ్ కొడుకును అని చెప్పుకుంటూ రచ్చ చేస్తున్నాడు.
సంగీత్ కుమార్ అనే వ్యక్తి తాను ఐశ్వర్యరాయ్కి IVF విధానంలో పుట్టినట్లు చెబుతున్నాడు. 1967లో నేను ఐష్కు ...
read more>>
|
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే పాన్ ఇండియా డార్క్ యాక్షన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సలార్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. గన్ పట్టుకుని కోరమీసాలతో ఎప్పుడూ చూడని కొత్త మాస్ లుక్ లో కనిపించాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కీజీఎఫ్ సీక్వెల్ షూట్ పూర్తికాగానే సలార్ సెట్స్ పైకి వెళ్లనుంది.
|
టాలీవుడ్ యువ కథానాయకుడు రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం `విరాటపర్వం`. నీది నాది ఒకే కథ చిత్రం తో పరిచయం అయిన వేణు ఉడుగులు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయిక. ఇప్పటివరకు ఈ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ రోజు రానా పుట్టినరోజు సంధర్భంగా ఈ చిత్రం నుండి రానా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది విరాటపర్వం టీమ్.
విరాటపర్వం చిత్రంలో రానా నక్సలైట్ నాయకుడు రవి అన్నా పాత్రలో రానా నటిస్తున్నారు. ...
read more>>
|
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన కాన్వాయ్పై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేశారు. గురువారం రాజధాని కోల్ కతాకి దగ్గర్లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభకు వెళ్తుండగా.. రోడ్డును బ్లాక్ చేసిన ఆందోళనకారులు నడ్డా కాన్వాయ్పై దాడికి పాల్పడ్డారు. నడ్డా కాన్వాయ్ పై ఇటుకలు,రాళ్ల దాడి జరిగింది.
నడ్డాతోపాటు పశ్చిమబెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి కైలాష్ విజయవర్గీయ, స్థానిక బీజేపీ నేత ముకుల్ రాయ్ వాహనాలపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. అదేవిధంగా కాన్వాయ్ ...
read more>>
|
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛతర్పూర్ జిల్లాలోని రాగోలి గ్రామంలో వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జలసమాధి అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ వివాహ వేడుకకు హాజరైన తొమ్మిది మంది కారులో తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే వారు మహారజాపూర్కు చేరుకున్న సమయంలో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ...
read more>>
|
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ పోకో మరో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ‘పోకో ఎం3’ పేరుతో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 చిప్సెట్, 48 మెగా పిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వస్తుంది. పోకో ఎం3 ఈ నెల 27 నుంచి విక్రయానికి రానుంది. అయితే, ఇండియాలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అయ్యేదీ వివరాలు తెలియరాలేదు.
పోకో ఎం3 స్పెసిఫికేషన్స్
|
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జీరో సినిమా ఫ్లాప్ తర్వాత సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో మంచి కథ కోసం రెండున్నర సంవత్సరాలు వెయిట్ చేసాడు. తాజాగా షారుఖ్ కొత్త సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు.
షారుఖ్ ఖాన్ త్వరలో పఠాన్ సినిమా షూటింగ్ కోసం చాలానెలల తర్వాత ముఖానికి రంగేసుకుంటున్నాడు. నవంబరు చివరి వారంలో షూటింగ్ కి వెళ్ళనున్న ఈ సినిమాని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయనున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ ...
read more>>
|
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో భుదవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామాపురం సమీపంలో పెళ్లి బృందంతో వెళుతున్న డీసీఎం వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన డిసిఎంలో 30 మంది పెళ్లి బృందం ఉండగా అందులో 20 మందికి తీవ్రగాయాలు కాగా. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కొల్లాపూర్ మండలం ఎల్లూరులో రేపు ఉదయం జరిగే వివాహానికి గద్వాల్ జిల్లా జమ్మిచెడు గ్రామం నుంచి పెళ్లి కుమారుడుతో పాటు అతని బంధువులు డీసీఎంలో ఎల్లూరు ...
read more>>
|